జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఝరసంఘం మండలానికి చెందిన ముఖ్య నాయకులతో కార్యకర్తలతో గౌరవ శాసనసభ్యులు శ్రీ కొనింటి మాణిక్ రావు గారు, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ గారు సమీక్ష సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు .
బీజేపీ పార్టీని వీడి,బిఆర్ఎస్ పార్టీలో చేరిన కల్భేమల్ గ్రామ పార్టీ అధ్యక్షులు బి అంజన్న,మాజీ ఉప సర్పంచ్ అశోక్ పాటిల్
బహుజనులకు రాజ్యాధికారం పితామహుడు మాన్య శ్రీ కాన్షీరాం గారు :పీపాడ్ పల్లి మోహన్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు
ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేగువేరా 58 వర్ధంతి సందర్భంగా జహీరాబాద్ ఏరియా కమిటీ ఆఫీస్ లో చేగువేరా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది
మున్సిపల్ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలి... సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ కార్యాలయంలో వినతి.
చేగువేరా స్ఫూర్తితో యువకుల సమస్యలపై ఉద్యమాలు... చేగువేరా జీవితం నేటి యువతరానికి ఆదర్శం డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శ్రీకాంత్, ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు తిరుపతి.
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం లోని వివిధ గ్రామాలలో సోమవారం రోజు సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది.
రాయికోడ్ గ్రామం లోని ముమ్మదేవి ఆలయంలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు
తెలంగాణలో భారీగా IAS, IPS అధికారుల బదిలీ ఆరుగురు IAS అధికారుల , 23 మంది IPS అధికారుల బదిలీ
డిప్లొమా, ఇంజినీరింగ్, డిగ్రీ, ఎంబీబీఎస్ కోర్సుల్లో చేరిన సర్కారు స్కూళ్లు, కాలేజీల్లో చదివిన తెలంగాణ బాలికలకు ఏటా రూ.30వేల స్కాలర్షిప్ చొప్పున అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ ఇవ్వనున్నది.
హమాస్కు వ్యతిరేకంగా గాజాలో ఇజ్రాయెల్ చేపట్టిన ‘పనిని పూర్తి చేయాల్సిందేనని’ ఆ దేశ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు.
బిజెపి అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉపాధ్యాయులు దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యల పరిష్కారానికి జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరినారు.
అక్టోబర్ 15వ తేదీ కల్లా ప్రతి జిల్లాకు, డిసిసి అధ్యక్ష పదవికి ఎంపిక చేసిన ఆరుగురు పేర్లను మహేష్ కుమార్ గౌడ్ టిపిసిసి అధ్యక్షుడు, ఏఐసిసి పరిశీలకులకు సమర్పిస్తారు.
మూసీ నది ఉధృతంగా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది.శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి ఎంజీబీఎస్లోకి వరద నీరు చేరుకున్నట్టు ఎంజీబీఎస్ అధికారి సుఖేందర్ రెడ్డి తెలిపారు. వరద ప్రవాహం దృష్ట్యా బస్సులను ఎంజీబీఎస్ లోపలికి అనుమతించడం లేదని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి సహాయనిధి నుండి విడుదలైన *₹.88,000/- విలువ గల చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే
పాకిస్తాన్ ఆటగాళ్లు టీమిండియా బౌలర్లతో ఆటగాళ్లు ప్రవర్తించినతీరు తీవ్ర విమర్శలకు దారితీసింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి రికార్డు స్థాయిలో 1.25 కోట్ల రూపాయల నుండి 1.50 కోట్ల రూపాయల ప్రమాద బీమా పథకం అమలు
బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఈనెల 26 ,27వ తేదీల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు
మొగుడంపల్లి మండలం ఖంజామల్పూర్ ( భవనామ్మపల్లీ ) గ్రామంలోని భవాని మాతా ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనాయి
రిజర్వేషన్ల జాబితా సిద్ధం .స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికలు వెంటనే నిర్వహించాలని సుప్రీంకోర్టు హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీలకు 42% రిజర్వేషన్లను ఖరారు చేయాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసింది.
రాయికోడ్ మండల ప్రజలకు వాహనదారులకు సూచన
బాలత్రిపుర సుందరి దేవిగా దర్శనం ఇచ్చిన ముమ్మాదేవి
man drowns and swept away
* ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ లో వైద్య సేవల బలోపేతం పై సుదీర్ఘ చర్చ .
AMEERPEWT COMMUNITY HEALTH CENTRE
Baby moon | సూర్యుడి చుట్టూ తిరిగే బుల్లి చందమామ.. గుర్తించిన శాస్త్రవేత్తలు
వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఫైనల్లోకి నీరజ్ చోప్రా
పహల్గం ఉగ్రదాడి బాధితులకు అండగా ఉండేందుకు చామలా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎలైట్ క్రికెట్ లీగ్ నిర్వహించనున్నారు
మాలల ఆత్మగౌరవం, హక్కుల సాధన కోసం, మాలలపై కొనసాగుతున్న అణిచివేతకు వ్యతిరేకంగా 20 ప్రజా సంఘాలతో కలిపి బుధవారం నాడు హైదరాబాద్లో మాల ప్రజా ఫ్రంట్ ఏర్పాటు చేశారు.
ప్రతి నిర్మాణం వెనుక శ్రమజీవి శక్తి ఉంది: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
జహీరాబాద్ భారత యూనియన్ లో విలీనానికి నేటికీ 77 యేండ్లు
లండన్: వేగవంతమైన చెక్మేట్ సాల్వర్ - 175 పజిల్స్ సాధించి నారా దేవాంశ్ ప్రపంచ రికార్డ్ అందుకున్నారు.
వరద నీటితో నిండుకుండలా మారింది
పహల్గామ్ ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సంఘీభావం తెలిపారు.
తెలంగాణలో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది
జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను ఈ నెల 22 నుంచి వినియోగదార్లకు బదిలీ చేయాలని ఔషధ తయారీ సంస్థలు
ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం 2000 సంవత్సరంలో ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్క్రాస్ అండ్
నాగార్జునసాగర్ ప్రాజెక్టు వరద నీటితో నిండుకుండలా మారింది
ఒకే-కాన్పులో-నలుగురు-పిల్లలు-ఇక్కడే-బిగ్-ట్విస్ట్