బిజెపి అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉపాధ్యాయులు దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యల పరిష్కారానికి జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరినారు.