తెలంగాణలో భారీగా IAS, IPS అధికారుల బదిలీ ఆరుగురు IAS అధికారుల , 23 మంది IPS అధికారుల బదిలీ
అక్టోబర్ 15వ తేదీ కల్లా ప్రతి జిల్లాకు, డిసిసి అధ్యక్ష పదవికి ఎంపిక చేసిన ఆరుగురు పేర్లను మహేష్ కుమార్ గౌడ్ టిపిసిసి అధ్యక్షుడు, ఏఐసిసి పరిశీలకులకు సమర్పిస్తారు.
మూసీ నది ఉధృతంగా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది.శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి ఎంజీబీఎస్లోకి వరద నీరు చేరుకున్నట్టు ఎంజీబీఎస్ అధికారి సుఖేందర్ రెడ్డి తెలిపారు. వరద ప్రవాహం దృష్ట్యా బస్సులను ఎంజీబీఎస్ లోపలికి అనుమతించడం లేదని ఆయన పేర్కొన్నారు.