అక్టోబర్ 15వ తేదీ కల్లా ప్రతి జిల్లాకు, డిసిసి అధ్యక్ష పదవికి ఎంపిక చేసిన ఆరుగురు పేర్లను మహేష్ కుమార్ గౌడ్ టిపిసిసి అధ్యక్షుడు, ఏఐసిసి పరిశీలకులకు సమర్పిస్తారు.