ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేగువేరా 58 వర్ధంతి సందర్భంగా జహీరాబాద్ ఏరియా కమిటీ ఆఫీస్ లో చేగువేరా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది